టీకాల్లేవు.. ఉత్సవ్‌ ఉంది

టీకాల్లేవు.. ఉత్సవ్‌ ఉంది

న్యూ ఢిల్లీ : కరోనా కట్టడి కోసం కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ‘ఆసుపత్రుల్లో పరీక్షలు జరపట్లేదు, పడకలు లేవు. ఆక్సిజన్, వెంటిలేటర్ల సదుపాయం లేదు. వ్యాక్సిన్లు కూడా లేవు. కానీ, టీకా ఉత్సవ్ మాత్రం ఉంది. పీఎం కేర్స్ నిధులన్నీ ఏమయ్యాయి?’అని ట్వీట్ చేసారు. ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 14 వరకు ప్రభుత్వం ‘టీకా ఉత్సవ్’ను నిర్వహించటం తెలిసిందే.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos