రష్యా గగనతలం మీదుగా భారత్​కు విమానాల నిలిపివేత

రష్యా గగనతలం మీదుగా భారత్​కు విమానాల నిలిపివేత

న్యూ ఢిల్లీ : ఢిల్లీ-న్యూయార్క్ మధ్య తిరిగే విమానాలు రష్యా గగనతలాన్ని వినియోగించకుండా నిలిపేశామని అమెరికాకు చెందిన యునైటెడ్ ఎయిర్ లైన్స్ బుధవారం ప్రకటించింది. రష్యా విమానాలు అమెరికా గగనతలం మీదుగా వెళ్లడాన్ని నిషేధించినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించిన అనంతరం విమానయాన సంస్థలు ఈ ప్రకటన చేసాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos