శివసేనలో అసమ్మతి గళం

శివసేనలో అసమ్మతి గళం

ముంబై : ఎన్సీపీ, కాంగ్రెస్లతో కలిసి ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలను 17 మంది శివసేన శాసనసభ్యులు బాహాటంగా వ్యతిరే కించారు. వారు పార్టీ అధిపతి ఉద్ధవ్ ఠాక్రేతో భేటీ అయి తమ అసమ్మతిని వ్యక్తీకరించనున్నారు. శివసేన ప్రభుత్వ ఏర్పాటు ఖా య మని ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీతో రైతుల సమస్యల గురించి చర్చించినట్లు ఎన్సీ పీ నేత శరద్ పవార్ వెల్లడించారు. మరాఠా రాజకీయాలు గురించి చర్చించలేదని తేల్చి చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos