ముంబై : ఎన్సీపీ, కాంగ్రెస్లతో కలిసి ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలను 17 మంది శివసేన శాసనసభ్యులు బాహాటంగా వ్యతిరే కించారు. వారు పార్టీ అధిపతి ఉద్ధవ్ ఠాక్రేతో భేటీ అయి తమ అసమ్మతిని వ్యక్తీకరించనున్నారు. శివసేన ప్రభుత్వ ఏర్పాటు ఖా య మని ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీతో రైతుల సమస్యల గురించి చర్చించినట్లు ఎన్సీ పీ నేత శరద్ పవార్ వెల్లడించారు. మరాఠా రాజకీయాలు గురించి చర్చించలేదని తేల్చి చెప్పారు.