టీవీ9 పై పోలీసులకు ఫిర్యాదు

టీవీ9 పై పోలీసులకు ఫిర్యాదు

హైదరాబాదు: టీవీ9 ఇస్మార్ట్ న్యూస్ లో హిందూ దేవతలను కించపరచినందున సంబంధితులపై చర్యల్ని తీసుకోవాలని భాజపా నేతలు మల్కాజిగిరి పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఈ నెల 14 ఉదయం టివి 9 ఇస్మార్ట్ న్యూస్లో గ్రామ దేవతను కరోనా అమ్మవారిగా (ఫొటో) మార్చి పూజలు చేసే దృశ్యాలు దార్లలో శ్రీనివాస్ ముదిరాజ్, సదానంద్, ధర్మతేజ, భరత్యాదవ్ ఉన్నారు.

తాజా సమాచారం