దర్శనానికి భక్తులకు అనుమతి

దర్శనానికి భక్తులకు అనుమతి

తిరుమల : శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి భక్తులకు అనుమతినిస్తూ మంగళ వారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ముందుగా తితిదే ఉద్యోగులు, స్థానికులతో ప్రయోగాత్మకంగా దర్శనానికి అనుమతిస్తారు. భక్తులు ఖచ్చితంగా ఆరు అడుగుల భౌతిక దూరాన్ని పాటించాల్సి ఉంటుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos