విమానాశ్రయంలో ప్రముఖుల లాంజ్

విమానాశ్రయంలో ప్రముఖుల లాంజ్

తిరుపతి: ఇక్కడి విమానాశ్రయంలో సరికొత్త ప్రముఖుల లాంజ్ ఏర్పాటు కానుంది. ఇందుకు 1800 చ.మీల భూ కేటాయింపునకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం ఇక్కడ జరిగిన మంత్రివర్గ సమావేశం తీర్మానించింది. భారత విమానాశ్రయాల ప్రాధికార కు చెందిన ఆ భూమిని ఆంధ్రప్రదేశ్ విద్య, సంక్షేమ, మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్కు కేటాయించేందుకూ అంగీకరించింది. ఏడాదికి రూపాయి లైసెన్స్ రుసుముతో 15 ఏళ్ల పాటు ఈ భూమిని కేటాయిస్తారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos