పాఠ్య పుస్తకాల నుంచి టిప్పు తొలగింపు

పాఠ్య పుస్తకాల నుంచి టిప్పు తొలగింపు

బెంగళూరు:బ్రిటిష్ పాలకుల్ని ముప్పు తిప్పలు పెట్టి, మైసూరు పులిగా చరిత్ర ప్రసిద్ధి గాంచిన టిప్పు సుల్తాన్ జీవిత విశేషాలు, సాధనలు తది తరాల్ని పాఠ్య పుస్తకాల నుంచి కర్నాటక ప్రభుత్వం తొలగించ దలుస్తోంది. యడ్యూరప్ప ప్రభుత్వం ఏర్పడి నూరు రోజులు పూర్తి కావస్తున్న సంద ర్భంగా ఇక్కడి ప్రెస్ క్లబ్ నిర్వ హించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో విలేఖరులు అడిగిన ప్రశ్నకు ఈ మేరకు బదులిచ్చారు. టిప్పు సుల్తాన్ జయంత్యు త్సవాన్ని యడ్యూరప్ప ప్రభుత్వం రాజ్యాధి కారాన్ని చేపట్టిన వెంటనే రద్దు చేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos