సాగు చట్టాల రద్దు బిల్లు 750 మంది రైతులకు నివాళి

సాగు చట్టాల రద్దు బిల్లు 750 మంది రైతులకు నివాళి

న్యూ ఢిల్లీ: నూతన సాగు చట్టాల రద్దు ముసాయిదా లోక్సభ ఆమోదం పొందటం ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన 750 మంది రైతులకు నివాళి అని భారతీయ కిసాన్ యూనియన్-బీకేయూ నేత రాకేశ్ టికాయిత్ వ్యాఖ్యానించారు. కనీస మద్దతు ధర సహా వివిధ అశాలపై చర్చ జరిగేవరకు తాము ఉద్యమ వేదికను వీడబోమని స్పష్టం చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos