126 పులుల మృతి

126 పులుల మృతి

న్యూ ఢిల్లీ: 2021 డిసెంబరు 29 వరకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ ఏడాది 126 పులులు మరణించాయి. 60 పులుల్ని వేటగాళ్లు, ప్రమాదాలు, మాన వులు పొట్టన బెట్టు కున్నారని జాతీయ పులుల సంరక్షణ అథారిటీ (ఎన్టీసీఏ) తెలిపింది. 2016లో 121 పులులు మరణించాయని పేర్కొంది. మధ్య ప్రదేశ్లో 42, మహారాష్ట్రలో 26, కర్ణాటకలో 15, ఉత్తర ప్రదేశ్లో 9 పులులు మరణించాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos