శుక్రవారం వెండి తెర వెలుగు జిలుగులు

శుక్రవారం వెండి తెర వెలుగు జిలుగులు

హైదరాబాదు: వచ్చే శుక్రవారం నుంచి నగరంలో వెండి తెర వెలుగు జిలుగులు తిరిగి ఆరంభం కానున్నాయి. కరోనా వల్ల గత మార్చిలో థియేటర్లు మూతపడ్డాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అన్ లాక్ మార్గదర్శకాల మేరకు మల్టీ ప్లెక్స్ లతో పాటు ఇతర థియేటర్లను తిరిగి ప్రారంభించనున్నామని వాటి యాజమాన్యాలు తెలిపాయి. క్రిస్టొఫర్ నోలాన్ దర్శకత్వంలో వచ్చిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ టెనెంట్ విజయవంతమైన కొన్ని చిత్రాలను ప్రదర్శించ నున్నాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో, హాట్ స్టార్ తదితరాల్లో విడుదలైన చిత్రాలను తిరిగి థియేటర్లలో విడుదల చేసేందుకు అనుమతి లభించలేదని తెలుస్తోంది.సాయి ధరమ్ తేజ్ నటించిన సోలో బతుకే సో బెటర్ సినిమా తొలుతగా విడుదల కానుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos