ముగ్గురు తీవ్రవాదులు హతం

ముగ్గురు తీవ్రవాదులు హతం

అనంత నాగ్: జిల్లా లోని కోకెర్ నాగ్ ప్రాంతంలోని వైలూ వద్ద భద్రతా దళాలు, తీవ్ర వాదులు మధ్య మంగళ వారం జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ముష్క రులు హత మయ్యారు. వారిని లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన వారుగా అధికారులు భావిస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos