నష్టాల పాలైన స్టాక్ మార్కెట్లు

నష్టాల పాలైన స్టాక్ మార్కెట్లు

ముంబై: స్టాక్ మార్కెట్లు మంగళ వారం నష్టాల పాలయ్యాయి. మదుపర్లు అమ్మకాలకు మొగ్గు చూపటం ఇందుకు కారణంగా నిపుణులు అంచనా వేసారు. సెన్సెక్స్ 161 పాయింట్లు నష్టపోయి 40,894కి, నిఫ్టీ 38 పాయింట్లు కోల్పోయి 12,007కి కుప్ప కూలాయి. బీఎస్ఈ సెన్సె క్స్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (1.37%), ఇన్ఫోసిస్ (1.08%), టెక్ మహీంద్రా (0.72%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండి యా (0.71%), టీసీఎస్ (0.62%) లాభాల్ని గడించాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్ (-3.01%), భారతి ఎయిర్ టెల్ (-2.68%), మారుతి సుజుకి (-1.61%), హీరో మోటో కార్ప్ (-1.56%), నెస్లే ఇండియా (-0.95%) నష్ట పోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos