వివేకా హ‌త్య కేసు.. మ‌రోసారి సుప్రీంకోర్టు మెట్లెక్కిన సునీత‌

వివేకా హ‌త్య కేసు.. మ‌రోసారి సుప్రీంకోర్టు మెట్లెక్కిన సునీత‌

కడప:మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన కుమార్తె సునీత మరోసారి సుప్రీంకోర్టు మెట్లెక్కారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న శివశంకర్రెడ్డికి ఇటీవల తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఆ బెయిల్ను రద్దు చేయాలని ఆమె తాజాగా పిటిషన్ వేశారు. ఆ ఆదేశాలను సవాల్ చేస్తూ సునీత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టనుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos