ముంబై: భీమా-కోరెగావ్ కేసులో నిందితురాలు, న్యాయవాది, సామాజిక కార్యకర్త సుధా భరద్వాజ్కు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. డిసెంబరు 8న ఆమెను ప్రత్యేక న్యాయస్థానం ఎదుట హాజరు పరచాలని హైకోర్టు ఆదేశించింది.