లాభాల్లో స్టాక్ మార్కెట్లు

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

ముంబై : స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల బాటలో వ్యాపారాల్ని ఆరంభించాయి. ఉదయం పదిగంటల ప్రాంతంలో బీఎస్ఈ సెన్సెక్స్ దాదాపు 120 పాయింట్లు పెరిగి 45,195 వద్ద, నిఫ్టీ 60 పాయింట్లు పెరిగి 13,318 వద్ద ఉన్నాయి. అమెరికా ఉద్దీపన పథకంపై పెరుగుతున్న అంచనాలు, కరోనా టీకా అందుబాటు కారణంగా మదుపరులు కొను గోళ్లకు మొగ్గు చూపటం లాభాలకు ప్రధాన కారణం. ఆర్థిక వ్యవస్థ కోలుకుండటమూ మరో కారణం. ఓఎన్జీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఐటీసీ, ఎన్టీపీసీ, భారతీ ఎయిర్టెల్ లాభాల్లో, కొటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టైటాన్, హెచ్సీఎల్, టీసీ షేర్లు నష్టాల్లో కొనసాగుతు న్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos