స్టాక్ మార్కెట్లకు లాభాలు

ముంబై: అంతర్జాతీయ సానుకూలతతో స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలను గడించాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 976 పాయింట్లు పెరిగి 50,540 వద్ద, ఎన్ఎస్ఈ-నిఫ్టీ 269 పాయింట్ల లాభంతో 15,175 వద్ద ఆగాయి. పవర్గ్రిడ్, డాక్టర్ రెడ్డీస్ తప్ప మిగతా అన్ని షేర్లు లాభాల్లో ఉన్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos