మునిగిపోయిన స్టాక్ మార్కెట్లు

మునిగిపోయిన స్టాక్ మార్కెట్లు

ముంబై: స్టాక్ మార్కెట్లు గురు వారం నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 198 పాయింట్లు పతనమై 38,106కి, నిఫ్టీ 45 పాయింట్లు కోల్పోయి 11,314కి పడి పోయాయి.బీఎస్ఈ లో యస్ బ్యాంక్ (33.91%), టాటా మోటార్స్ (6.37%), ఐటీసీ (2.03%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (1.58%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (1.50%) లబ్ధి పొందాయి. వేదాంత లిమిటెడ్ (-4.82%), టాటా స్టీల్ (-3.41%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-2.84%), కొటక్ మహీంద్రా బ్యాంక్ (-2.05%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-2.04%) నష్టాల పాలయ్యాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos