స్టాక్ మార్కెట్లకు లాభాలు

స్టాక్ మార్కెట్లకు లాభాలు

ముంబై: స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల్ని గడించాయి. సెన్సెక్స్ 237 పాయింట్ల లాభంతో 41216 వద్ద, నిఫ్టీ 76 పాయింట్లు పెరిగి 12108 వద్ద నిలిచాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభపడ్డాయి. నెస్లే, భారతి ఎయిర్టెల్, ఎం అండ్ ఎం, హెచ్యూఎల్, సన్ఫార్మా, టీ సీ ఎస్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ నష్టహపోయాయి. గెయిల్, జెఎస్డబ్ల్యూ స్టీల్, భారతి ఇన్ఫ్రాటెల్,మారుతి సుజుకి, ఎస్బీఐ, అదానీ పోర్ట్స్ పవర్ గ్రిడ్, హిందాల్కో లాభాల్ని గడించాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos