విజృంభిస్తున్న కరోనా

విజృంభిస్తున్న కరోనా

న్యూఢిల్లీ: భారత్లో కరోనా పీడితుల సంఖ్య వేగంగా పెరిగిపోతోంది. గత 12 గంటల్లో మరో 131 దీని బారిన పడ్డారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ గురువారం ఇక్కడ ప్రకటించింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1965కి చేరింది. 1764 మంది కరోనా బాధితులను ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కరోనా సోకిన వారిలో 151 మంది కోలుకోగా, 50 మంది ప్రాణాలు కోల్పోయారు.

తాజా సమాచారం