న్యూఢిల్లీ: భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. తూర్పు లడఖ్లో మొహరించిన చైనా సైనికులను ఎదుర్కొనేందుకు భారత సైన్యం కూడా ప్రతి చర్యల్ని చేపట్టింది. అరుణాచల్ సెక్టార్లోనూ రెండు దేశాల సైనికుల మధ్య కొన్ని గంటల పాటు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీని గురించి మరింత సమాచారం అందాల్సి ఉంది.