సిబిఐ డైరెక్ట‌ర్‌గా రిషి కుమార్ శుక్లా

సిబిఐ డైరెక్ట‌ర్‌గా రిషి కుమార్ శుక్లా

ఢిల్లీ : కొత్త సిబిఐ డైరెక్ట‌ర్‌గా రిషి కుమార్ శుక్లా నియ‌మితులైయ్యారు. సిబిఐ డైరెక్ట‌ర్‌గా రిషి కుమార్ శుక్లా పేరును ప్ర‌ధాని నేతృత్వంలోని క‌మిటీ శ‌నివారం ఖ‌రారు చేసింది. శుక్లా రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. శుక్లా గతంలో మధ్యప్రదేశ్‌ డీజీపీగా పనిచేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos