షా ఉత్తరాధికారి ఎవ్వరు?

షా ఉత్తరాధికారి ఎవ్వరు?

న్యూఢిల్లీ: భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాకు ప్రధాని నరేంద్ర మోదీ కొలువులో స్థానం దక్క నుండటంతో ఆయన ఉత్తరాధికారి ఎవ్వరనే ఉత్కంఠ కమల నాధుల్లో కలుగు తోంది. అమిత్‌ షా వారసులయ్యేందుకు కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, ధర్మేంద్ర ప్రధాన్ ప్రయత్నిస్తున్నట్లు పార్టీ వర్గాల కథనం . ఆరోగ్య కారణాల వల్ల స్వల్ప విరామం తీసుకోవాలని అరుణ్ జైట్లీ నిర్ణయించుకంటే ఆర్థిక శాఖ లేక మరో కీలకమైన హోం శాఖను కానీ అమిత్‌షా‌కు అప్పగించే అవకాశాలున్నాయి. 2014లో తొలిసారి ప్రధానిగా పగ్గాలు చేపట్టినప్పుడు ఆర్ఎస్ఎస్ డిమాండ్లకు అనుగుణంగా మోదీ మంత్రుల్ని ఎంపిక చేసుకోవటం అనివార్యమైంది.ఈ సారి మాత్రం పూర్తి స్వేచ్ఛతో మంత్రులను ఎంచుకుంటారని భావిస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos