హైదరాబాద్: కొత్త రాజకీయ పార్టీ పేరును వైఎస్ షర్మిల ఏప్రిల్ 10న చేవేళ్ల బహిరంగ సభలో ప్రకటించి జెండాను ఆవిష్కరించనున్నారు. 18 ఏళ్ల కిందట ఇదే రోజున ఆమె తండ్రి రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ప్రారంభించి రాజ్యధికారాన్ని చేపట్టారు. షర్మిలా కూడా అక్కడి నుంచే పాదయాత్ర చేసే ఆలోచనలో ఉన్నారు.