పార్లమెంట్ ముట్టడికి పిలుపు

పార్లమెంట్ ముట్టడికి పిలుపు

న్యూ ఢిల్లీ : పార్లమెంట్ వద్ద నిఘా సంస్థలు హైఅలర్ట్ ప్రకటించాయి. నిషిద్ధ ఉగ్రవాద సంస్థ -సిఖ్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జే) శీతాకాల సమావేశాల సందర్భంగా పార్లమెంట్ ను ముట్ట డించాలని, రైతులంతా పార్లమెంట్ ప్రాంగణంలో నిరసన తెలపాలని కోరుతూ వీడియో విడుదల చేసింది. పార్లమెంట్పైన ఖలిస్థానీ జెండా ఎగురవేసిన వారికి రూ.93.78 లక్షల బహుమతి ఇస్తాం అని సంస్థ జే ప్రధాన కార్యదర్శి గురుపత్వంత్ పన్ను ప్రకటించాడు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబరు 23 వరకు సాగుతాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos