మళ్లీ సుప్రీం కోర్టుకు నిర్భయ దోషి

మళ్లీ సుప్రీం కోర్టుకు నిర్భయ దోషి

న్యూఢిల్లీ: నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలుపై సందిగ్ధత కొనసా గుతూనే ఉంది. ఘటన సమయంలో తాను బాలుణ్నయి నందున ఆ నియమావళి ప్రకారమే విచారణ జరపాలని దోషుల్లో ఒకడైన పవన్ గుప్తా న్యాయస్థానాన్ని శుక్రవారం సుప్రీం కోర్టును అభ్యర్థించాడు. ఈ మేరకు దిల్లీ ఉన్నత న్యాయస్థానం తీర్పును సవాల్ చేసి వ్యాజ్యాన్ని దాఖలు చేసినట్లు నిందితుడి తరఫు న్యాయవాది ఏపీ సింగ్ తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos