రివర్స్ టెండర్‌ ఆపండి

రివర్స్  టెండర్‌ ఆపండి

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వానికి గురువారం ఉన్నత న్యాయ స్థానంలో ఎదురుదెబ్బ తగిలింది. పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండర్ల ప్రక్రియను నిలిపి వేయాలని మధ్యంతర ఉత్తర్వుజారీ చేసింది. జల విద్యుత్ పథకం గుత్త రద్దు పై గుత్తేదారు సంస్థ నవయుగ గత సోమ వారం వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. గత మూడు రోజుల పాటు విచారణ జరిపిన ధర్మాసం ఈ ఆదేశాలు జారీ చేసింది. రివర్స్ టెండరింగ్ తదుపరి ప్రక్రియల్ని నిలిపేసి  పూర్తి వివ రాలతో నివేదికను సమర్పించాలని ప్రభుత్వాన్ని సూచించి తదుపరి విచారణను వాయిదా వేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos