చైనాకు ఇండియా బియ్యం

చైనాకు ఇండియా బియ్యం

న్యూ ఢిల్లీ : మూడు దశాబ్దాల తర్వాత భారతీయ బియ్యాన్ని దిగుమతి చేసేందుకు చైనా అధికారులు వెల్లడించారు. ప్రపంచంలోనే బియ్యాన్ని ఎగుమతి చేసే అతి పెద్ద దేశం భారత్. బియ్యాన్ని దిగుమతి చేసుకునే అతి పెద్ద దేశం చైనా. దాదాపు నలభై లక్షల టన్నుల బియ్యాన్ని చైనా గతంలో దిగుమతి చేసుకునేది. నాణ్యత లేదని ఆ తర్వాత దిగుమతు లను ఆపేసింది. పంట నాణ్యతను చూసి వచ్చే ఏడాదీ మరింత బియ్యాన్ని కొనే అవకాశ మంద’ని రైస్ అసోసియేషన్ నాయకుడు కృష్ణారావు తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos