ముంబై: ఇరాన్-అమెరికా ఉద్రికత్తల వల్ల బుధవారం డాలరు మారకంలో రూ. 72.02కి పడి పోయింది. పీపాముడి చమురు ధర ఒక దశలో 70 డాలర్లకు చేరింది.