కోలుకుంటున్నవారి శాతంలో వృద్ధి

కోలుకుంటున్నవారి శాతంలో వృద్ధి

న్యూ ఢిల్లీ : కరోనా వ్యాధి పీడితుల్లో కోలుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 43 మంది మరణించారు. 991 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 14,378కి చేరింది. ఈ వైరస్ బారిన పడిన వారిలో ఇప్పటివరకు 480మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర కుటుంబ,ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది.బాధితుల్లో 1992 మంది కోలుకున్నారు. మరో 11,906మంది చికిత్స పొందుతున్నారు. శుక్రవారం ఒక్క రోజే 243మంది కోలుకున్నారు. ప్రతిరోజు కోలుకుంటున్నవారి శాతం పెరగడం కాస్త ఉపశమనం కలిగిస్తోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos