ముంబై: కరోనా వల్ల మదుపర్ల నమ్మకం తగ్గింది. పర్యవసానంగా డాలరు మారకంలో శుక్రవారం రూపాయి బాగా బలహీనమైంది. ఆరంభంలోనే 39 పైసలు క్షీణించింది. ఉదయం రూ.76.08 పతనమైంది.