మళ్లీ రామాయణం

మళ్లీ రామాయణం

హైదరా బాదు : ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, మధు మంతెన కలసి రామాయణాన్ని భారీ ఎత్తున వెండి తెరకు ఎక్కించనున్నారు. దంగల్, మామ్ చిత్రాల దర్శకులు నితీశ్ తివారీ, రవి ఉడయార్ దర్శకత్వం వహిస్తారు. మొత్తం మూడు భాగాలుగా హిందీ, పలు ప్రాంతీయ భాషల్లో చిత్ర నిర్మాణానికి యోచిస్తున్నారు. అంచనా వ్యయం రూ.1500 కోట్లు. శ్రీరాముడి పాత్రను మహేశ్ బాబు, సీతాదేవి పాత్రను దీపిక పదుకొణే, రావణుడి పాత్రను హృతిక్ రోషన్ పోషిస్తారని సమాచారం.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos