మాఫియాతో శిల్ప శెట్టి భర్తకు సంబంధం

మాఫియాతో శిల్ప శెట్టి భర్తకు సంబంధం

ఢిల్లీ: బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారి రాజ్ కుంద్రాకు నగదు అక్రమ బదిలీ కేసు గురించి బుధవారం ఇక్కడి ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.వ్యాపారి రంజీత్ బింద్రా, నేరగాడు ఇక్బాల్ మిర్చీతో రాజ్ కుంద్రా ఆర్థిక లావాదేవీలు జరిపినందుకు ఈడీ రాజ్ కుంద్రకు తాజాగా తాఖీదుల్ని జారీ చేసింది. ముంబైలోని విలువైన ఆస్తుల కొనుగోలు వ్యవహరంలో రాజ్ కుంద్రాపై పలు ఆరోపణలున్నాయి. మిర్చీతో తనకెలాంటి సంబంధాలు లేవని ఆరోపణలను ఖండించారు. ఇదే కేసులో రంజీత్ బింద్రాను అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉండగానే ఇక్బాల్ మిర్చీ 2013లో గుండెపోటుతో మరణించాడు.రాజ్ కుంద్రా నుంచి మరింత సమాచారాన్ని రాబట్టేందుకు ఈడీ అధికారులు ప్రయత్నిస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos