మూడు రోజుల పాటు వానలు

మూడు రోజుల పాటు వానలు

అమరావతి : రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం నుంచి విస్తారంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికార్లు ఇక్కడ తెలిపారు. మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఈ నెల 11,12న రాయలసీమ జిల్లాల్లోకి, 3,14న దక్షిణ కోస్తా ప్రాంతాల్లోకి నైరుతి రుతు పవనాలు ప్రవేశిస్తాయని చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos