రాహుల్‌ కు బెయిల్‌

రాహుల్‌ కు బెయిల్‌

ముంబై: ఆర్ఎస్ఎస్ దాఖలు చేసిన పరువు నష్టం వ్యాజ్యంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాహుల్ గాంధీకి బెయిల్ మంజూ రైంది. పాత్రికీయురాలు గౌరీ లంకేశ్ ను ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలతో సంబంధమున్నవాళ్లే హత్య చేశారని ఆరోపించారు. దీని పై ఆర్ఎస్ఎస్ కార్యకర్త కోర్టులో పరువు నష్టం వ్యాజ్యాన్ని దాఖలు చేసారు. శుక్రవారం రాహుల్ విచారణకు హాజరయ్యారు. వాదనల అనంతరం రాహుల్కు రూ. 15 వేల పూచీ కత్తుతో కూడిన బెయిల్ మంజూరయ్యింది. లోక్సభ మాజీ సభ్యుడు ఏక్తానాథ్ గైక్వాడ్ రాహుల్కు హామీ ఇచ్చారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos