ఆగిన జగన్నాథ రథ చక్రాల్

న్యూ ఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నందున పూరీ జగన్నాథ రథయాత్రపై నిర్వహణకు అత్యున్నత న్యాయ స్థానం గురు వారం నిలుపుదల ఉత్తర్వు జారీ చేసింది. దీంతో ఈ నెల 23న జరగాల్సిన రథయాత్రకు ఆగింది. ‘రథయాత్ర నిర్వహిస్తే, దేవుడే మనల్ని క్షమించడు’ అంటూ ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos