భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు

భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు

ముంబై : మార్కెట్లు భారీ లాభాల్లో స్థిరంగా కొనసాగు తున్నాయి. మధ్యాహ్నం 12.20 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 650 పాయింట్లకుపైగా పెరిగి 59,840 వద్ద, నిఫ్టీ 190 పాయింట్లకుపైగా లాభంతో.. 17,830 వద్ద ఉన్నాయి. టైటాన్ షేర్లు రికార్డు స్థాయిలో దాదాపు 10 శాతం పుంజుకున్నాయి. దీనితో కంపెనీ షేరు విలువ జీవనకాల గరిష్ఠాన్ని తాకింది. కంపెనీ మార్కెట్ క్యాపిటల్ రూ.2 లక్షల కోట్లు దాటింది. ఎం&ఎం, మారుతీ, ఏషియన్ పెయింట్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు ప్రధానంగా లాభాల్లో, డాక్టర్ రెడ్డీస్, అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ బ్యాంక్, హెచ్యూఎల్ షేర్లు నష్టాల్లో వున్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos