ముంబై: స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. తొమ్మిది గంటల పది నిముషాల ప్రాంతంలో బీఎస్ఈ-సెన్సెక్స్ 251 పాయింట్లకు పైగా లాభంతో 52,825 వద్ద , ఎన్ఎస్ఈ-నిఫ్టీ 77 పాయింట్లకుపైగా పెరిగి 15,825 వద్ద ఉన్నాయి. భారతీఎయిర్టెల్, టాటా స్టీల్, ఓఎన్జీసీ, హెచ్డీఎఫ్సీ, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎన్టీపీసీ షేర్లు ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.పవర్గ్రిడ్, బజాజ్ ఆటో, హిందుస్థాన్ యూనిలివర్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.