విపణులకు లాభాల బోణి

విపణులకు లాభాల బోణి

ముంబై: స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. తొమ్మిది గంటల పది నిముషాల ప్రాంతంలో బీఎస్ఈ-సెన్సెక్స్ 251 పాయింట్లకు పైగా లాభంతో 52,825 వద్ద , ఎన్ఎస్ఈ-నిఫ్టీ 77 పాయింట్లకుపైగా పెరిగి 15,825 వద్ద ఉన్నాయి. భారతీఎయిర్టెల్, టాటా స్టీల్, ఓఎన్జీసీ, హెచ్డీఎఫ్సీ, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎన్టీపీసీ షేర్లు ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.పవర్గ్రిడ్, బజాజ్ ఆటో, హిందుస్థాన్ యూనిలివర్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos