లాభాల్లో ముగించిన మార్కెట్లు

లాభాల్లో ముగించిన మార్కెట్లు

ముంబై : స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్ని గడించాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్ స్టాకుల అమ్మకాలు పెరగటం ఇందుకు కారణం. బీఎస్ఈ సెన్సెక్స్ 282 పాయింట్లు లాభపడి 43,882 వద్ద, నిఫ్టీ 87 పాయింట్లు పుంజుకుని 12,859 వద్ద ఆగాయి. బీఎస్ఈ సెన్సెక్స్ లో బజాజ్ ఫిన్ సర్వ్ (9.13%), టైటాన్ కంపెనీ (5.61%), బజాజ్ ఫైనాన్స్ (4.05%), భారతి ఎయిర్ టెల్ (3.18%), కొటక్ మహీంద్రా బ్యాంక్ (3.13%) లాభాల్ని గడించాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ (-3.72%), సన్ ఫార్మా (-1.03%), యాక్సిస్ బ్యాంక్ (-1.01%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-0.94%), ఓఎన్జీసీ (-0.69%) నష్ట పోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos