లాభాలతో ముగిసిన విపణులు

లాభాలతో ముగిసిన విపణులు

ముంబై: స్టాక్ మార్కెట్లు బుధవారమూ స్వల్ప లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 86 పాయింట్లు బలపడి 38,615 వద్ద, ఎన్ఎస్ఈ-నిఫ్టీ 23 పాయింట్లు పుంజుకుని 11,408 వద్దకు ఆగాయి. అంతర్జాతీయ సానుకూలతలు లాభాలకు కారణంగా తెలుస్తోంది. సెన్సెక్స్ 38,788 పాయింట్ల ,నిఫ్టీ 11,460 పాయింట్ల గరిష్ఠ స్థాయి ల్ని దాఖలు చేసాయి. టెక్ మహీంద్రా, భారతీ ఎయిర్టెల్, మారుతీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లాభాల్ని, బజాజ్ ఆటో, నెస్లే, ఓఎన్జీసీ, కోటక్ బ్యాంక్, హెచ్యూఎల్, ఇన్ఫోసిస్ నష్టపోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos