విఫణికి లాభాల బోణి

విఫణికి లాభాల బోణి

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో మొదల య్యా యి. ఉదయం 9.47 గంటలకు సెన్సెక్స్ 204 పాయింట్లు లాభ పడి 40,617 వద్ద, నిఫ్టీ 61పాయింట్లు పెరిగి 11,971వద్ద నిలి చాయి. టాటా మోటార్స్, యస్బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్ షేర్లు భారీ లాభాల్ని గడించాయి. నిఫ్టీలోని అన్ని రంగాల సూచీలు లాభాల్లో కొన సాగుతున్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos