సుప్రీంకోర్టుకు ….శివసేన

సుప్రీంకోర్టుకు ….శివసేన

ముంబై: మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధిస్తే ఆ నిర్ణయాన్ని అత్యున్నత న్యాయస్థానంలో సవాలు చేయాలని శివసేన తీర్మా నిం చినట్లు తెలిసింది. ఇందుకు చట్టరీత్యా లభించే వెసలు బాట్ల గురించి న్యాయ కోవిదులతో మంతనాల్ని సాగిస్తోంది. ప్రభు త్వం ఏర్పాటుకు విధించిని గడువును పెంచేందుకు గవర్నర్ నిరాకరించినందుకు శివసేన ఆగ్రహంగా ఉంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos