నడ్డాకు సమాధి కట్టడంపై కేంద్రమంత్రి ఆగ్రహం

నడ్డాకు సమాధి కట్టడంపై కేంద్రమంత్రి ఆగ్రహం

హైదరాబాద్ : యాదాద్రిలో బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా కు సమాధి కట్టినందుకు కేంద్ర మంత్రి ప్రహ్లాద జోషీ తీవ్రంగా ఖండించారు. శుక్రవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘కేసీఆర్ ఉద్దేశం ఏంటో. మునుగోడులో టీఆర్ఎస్ కార్యకర్తలు చెప్పకనే చెప్పారు. జేపీ నడ్డా కేసీఆర్ క్షమాపణలు చెప్పాలి. కేసీఆర్ కుటుంబం తెలంగాణ ను దోచుకుంటోంది. బీఆర్ఎస్ కాదు.. తెలంగాణ రావు సమితిగా పేరు మార్చుకోవాలి. ముఖ్యమంత్రి, మంత్రులు మునుగోడులో కూర్చుని కోట్లు ఖర్చు చేస్తున్నారు. దేశంలోనే అత్యంత అవినీతి రాష్ట్రం తెలంగాణ. కేసీఆర్ తన కుటుంబం కోసమే మాత్రమే పనిచేస్తున్నారు. ఎంఐఎం పార్టీకి కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ లొంగిపోయింద’ని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos