యడియూరప్పతో రామచంద్రా రెడ్డి భేటీ

యడియూరప్పతో రామచంద్రా రెడ్డి భేటీ

బెంగళూరు:ఆంధ్ర ప్రదేశ్ పంచాయతి రాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి సోమవారం ఇక్కడ ముఖ్యమంత్రి యడ్యూరప్పను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఇక్కడి డాలర్స కాలనిలోని యడ్యూరప్ప సొంత నివాసంలో ఆయన్ను రామచంద్రారెడ్డి భేటీ అయ్యారు. యడ్యూరప్పకు శాలువ కప్పి, పుష్ప గుచ్ఛాన్ని ఇచ్చి అభినందించారు. తర్వాత సమకాలీన రాజకీయాల గురించి కాసేపు మంతనాలు సాగించారు. మంత్రి మాధు స్వామి కూడా వారి వెంట ఉన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos