సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకుంటే కేసీఆర్ సీఎం అయ్యేవారా?

సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకుంటే కేసీఆర్ సీఎం అయ్యేవారా?

హైదరాబాద్: తెలంగాణలోని నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ప్రచారానికి మరికొన్ని గంటల్లో ప్రచారం ముగియనుండడంతో గురువారం నేతలు జోరుగా ప్రచారాలు, విలేఖరుల సమావేశాలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. ‘ఆయ నకు ఏడేళ్లుగా సాగర్ నియోజకవర్గం గుర్తుకురాలేదని, ఇప్పుడు ఉప ఎన్నిక ఉంది కాబట్టి ఆ నియోజక వర్గంపై వరాల జల్లు కురిపిస్తున్నారు. అన్ని విషయాల్లోనూ అస త్యాలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారు. మా పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వకుంటే కేసీఆర్ సీఎం అయ్యేవారా? నీటి పారుదల ప్రాజెక్టు లపై నిపుణులతో చర్చకు రావాల’ని సవాలు విసిరారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos