పోలవరం రివర్స్‌ టెండరింగ్‌ ఎల్లుండి

పోలవరం రివర్స్‌ టెండరింగ్‌ ఎల్లుండి

అమరావతి: పోలవరం జలాశయ నిర్మాణం రివర్స్ టెండరింగ్ నోటిఫికేషన్ వచ్చే శనివారం జారీ కానుంది. హెడ్ వర్క్స్లో మిగిలిన పనులు, విద్యుత్ పథకాల్ని రూ.5,070 కోట్లకు టెండర్లు పిలవబోతోంది. రివర్స్ టెండరింగ్ వల్ల పనుల జాప్యంతోపాటు నిర్మాణ వ్యయం పెరుగుతుందని పోల వరం ప్రాథి కార  హెచ్చరిం చింది. రివర్స్ టెండరింగ్పై మరోసారి క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని కోరింది. రివర్స్ టెండరింగ్కు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos