కోలుకున్న విపణి

కోలుకున్న విపణి

ముంబై: స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల బోణీ కొట్టింది. ఉదయం 9:20 గంటల వేళకు సెన్సెక్స్ 179 పాయింట్లు లాభపడి 37,242 పాయింట్ల వద్ద, నిఫ్టీ 48 పాయింట్లు లాభపడి 10,996 వద్ద ట్రేడ్ అయ్యాయి. జే ఎస్ డబ్ల్ల్యూ స్టీల్, వేదాంతా, టాటా మోటార్స్, ఇండియా బుల్స్ హౌసింగ్, అదానీ గ్రీన్ గృహ ఫైనాన్స్, పవర్ గ్రిడ్, యస్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, హీరోమోటార్స్, ఐటీసీ లాభాల్ని గడించాయి. భారతీ ఇన్ఫ్రాటెల్, హెచ్సీఎల్ టెక్, కోల్ ఇండియా, సిప్లా, బీపీసీఎల్, సన్ ఫార్మా నష్టపోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos