మళ్లీ పెరిగిన చమురు ధరలు

మళ్లీ పెరిగిన చమురు ధరలు

న్యూ ఢిల్లీ : దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా 12వ రోజు కూడా పెరిగాయి. పెట్రోలుపై లీటరుకు 53 పైసలు, డీజిల్పై లీటరుకు 64 పైసలు పెరిగాయి. 12 రోజుల్లో పెట్రోలు ధర లీటరుకి రూ.6.55, డీజిల్ ధర రూ.7.04 పెరగడం గమనార్హం.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos