పెట్రో ధర మండుతోంది

పెట్రో ధర మండుతోంది

న్యూ ఢిల్లీ: పెట్రోల్ పైసా పైసా పెరుగుతూ రూపాయలకు చేరి వినియోగదారుల్ని దెబ్బతీస్తోంది. ఢిల్లీ, కోల్కతా, ముంబైలలో సోమ వారం పెట్రోల్ ధర లీటర్కు 12 పైసలు పెరిగింది. చెన్నైలో 13 పైసలు అధికమైంది. గత నాలుగు రోజుల్లో ఢిల్లీలో పెట్రోల్ ధర 46 పైసలు హెచ్చింది. తాజా పెరుగుదలతో పెట్రోల్ ధర ఏడాది గరిష్టానికి చేరుకుంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 80. 32, ఢిల్లీలో రూ.74.66గా ఉంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos