నిజాయితీ లేని మాలిక్‌

నిజాయితీ లేని మాలిక్‌

న్యూ ఢిల్లీ: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి జమ్మూ-కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఇచ్చిన ఆహ్వానంలో నిజాయితీ లేదని కేంద్ర మాజీ మంత్రి చిదం బరం బుధ వారం ట్వీట్లో వ్యాఖ్యా నించారు. మాలిక్పై వరుస ట్వీట్లలో విరుచుకు పడ్డారు. ‘రాహుల్ గాంధీకి జమ్మూ-కశ్మీర్ గవర్నర్ ఇచ్చిన ఆహ్వానంలో నిజాయతీ లేదు. ఇది కేవలం ప్రచారం కోసం మాత్రమే. రాహుల్ గాంధీ మీద ఆంక్షలు విధించడం సరికాదు. ఆయనకు సైనికులతో సహా అందరినీ కలిసే స్వేచ్ఛ ఇవ్వాలి. అలా ఎలా ఆంక్షలు పెడతారు. ఒక పర్యాటకుడు వివిధ వర్గాల ప్రజలతో మాట్లాడటం, సైనికుల సంక్షేమం గురించి అడ గడం వంటివి చేయ కూడదా?’ అని ప్రశ్నించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos