న్యూ ఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ముందస్తు బెయిల్ కోసం కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం చేసిన వినతిని ఢిల్లీ హైకోర్టు మంగళ వారం తిరస్క రిం చింది. దరిమిలా మూడు రోజుల తాత్కాలిక రక్షణ ఇవ్వాలని చిదం బరం కోరారు. ముందస్తు బెయిలుకు లభించక పోవటంతో ఆయన్ను అరెస్టు చేసే అవకాశాలున్నాయి. మరో వైపు ప్రశ్నిచేందుకు ఆయనను తమకు అప్పగించాలని సీబీఐ ఇది వరకే కోరింది.